ప్రముఖ జోతిష్యుడు వేణుస్వామి తన జోతిష్యంతో మరోసారి వార్తల్లో నిలిచారు.కాక్రోచ్ జనతా పార్టీపై అయన జోతిష్యం చెప్పారు.ఈపార్టీ వల్ల బీజేపీ ఇబ్బందికర పటిస్థితులు ఎదుర్కొంటుందని, రాబోయే రోజుల్లో దీనివల్ల తీవ్ర రాజకీయ పరిణామాలు జరుగుతాయని అయన తెలిపారు.దేశంలో యువతకు మద్దతుగా కొత్త పార్టీలు పుట్టుకొస్తాయని,ప్రస్తుత్త రాజకీయ పార్టీలు సంక్షోభాన్ని ఎదుర్కోకతప్పదని వేణుస్వామి తన జోతిషంలో చెప్పారు.
