వైఎస్ వివేకా కేసుపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.విచారణ పూర్తయిందని సీబీఐ చెబుతున్న ఇంకా కొంతమందిని విచారించాలని సునీత రెడ్డి పలుమార్లు కోర్టులో పిటిషన్లు వేశారు.తాజాగా వేసిన పిటిషన్ విచారణ సమయంలో కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీబీఐ విచారణ పూర్తి చేసిందని ఇక కేవలం మిగిలింది ట్రయిల్ మాత్రమే అని చెబుతున్న ఇంకా విచారణ కోరడం ఏంటంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ట్రయిల్కి సంబంధించి తదుపరి అంశాలను కోర్టుకి తెలియజేయాలని సునీత పిటిషన్ని డిస్మిస్ చేసింది.
