Polavaram :పోలవరంపై కేంద్రం మరోసారి నమ్మక ద్రోహం
బహుళార్థ సాధక ప్రాజెక్టు,రాష్ట్రానికి వరప్రసాదిని అయిన పోలవరం ప్రాజెక్టుపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ధ్వజ మెత్తారు. శుక్రవారం తులసి రెడ్డి వేంపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్ అవార్డు, కేంద్ర జల సంఘం,విభజన చట్టం పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45. 72 మీటర్లుగా అనగా 150 అడుగులుగా నిర్ణయించి అనుమతించాయి. అంత ఎత్తులో నిర్మిస్తేనే […]
