కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (dharmendra pradhan ) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పంపించారు..గత కొంత కాలంగా నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీ మొత్తం గందరగోళం నెలకొంది..ఈ నేపథ్యంలోనే నిరసనలు చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడం తీవ్ర ఆందోనళకు దారితీసింది
జంతర్ మంతర్ లో జరిగిన గొడవలకు కాక్రోచ్ పార్టీనే కారణమని బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శించారు.అయితే దీనిపై యువత మాత్రం వెనక్కి తగ్గలేదు, కాక్రోచ్ పార్టీకి చాలా రాజకీయ పార్టీలు మద్దతు తెలిపారు.ఈ దెబ్బతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
